Author: admin

ఏసీబీకి చిక్కిన లింగంపేట సబ్ ఇన్స్పెక్టర్

ChenethaTV- Kamareddy news: వెహికల్ కన్సల్టింగ్ వ్యాపారి వద్ద లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా లింగంపేట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.  వివరాల్లోకి వెళ్తే, ద్విచక్ర వాహనాలను అమ్మకాలు కొనుగోలు చేసే  వ్యక్తి నుంచి లంచం….

కుంభమేళాలో తొక్కిసలాట, 15 మంది మృతి

ChenethaTV- Prayagraj news: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి 15 మంది భక్తులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నేడు మౌని అమావాస్యను పురస్కరించుకుని సంగమం వద్ద స్నానాలు ఆచరించేందుకు భక్తులు….

ఇస్రో వందో ప్రయోగం

ChenethaTv- Sriharikota news:  భారత అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలురాయిని చేరుకోవడానికి ఇస్రో సర్వం సిద్ధంచేసింది. January 29న శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ను రోదసిలోకి పంపనుంది. దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజనిక్ రాకెట్….

హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం, రెండు బోట్లు దగ్ధం

ChenethaTV- Hyderabad news: నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమంలో భాగంగా 26.01.2025 రాత్రి భారీగా బాణసంచా పేల్చారు. ఈ క్రమంలో….

శ్రీ సిద్ధార్థలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ChenethaTV- Sircilla news: సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌లోని శ్రీ సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో 26.01.2025న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు కరస్పాండెంట్ పల్లె రాజిరెడ్డి, ప్రిన్సిపాల్ పాకల తిరుపతి గౌడ్ బహుమతులు అందజేశారు. పాఠశాల విద్యార్థులు….

తెలంగాణకు చెందిన డా.దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్

ChenethaTV- Telangana news: వైద్యరంగంలో చేసిన సేవలకు గానూ తెలంగాణకు చెందిన డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ అవార్డు లభించింది. డాక్టర్ డి. నాగేశ్వర్‌ రెడ్డి జీర్ణాశయ ప్రేగుల వైద్య నిపుణులు. ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి అయిన ఆసియన్….

అనిశా అధికారులకు చిక్కినఇన్స్పెక్టర్

ChenethaTV- Hyderabad news: ఫిర్యాదుధారుడిని అనుమానితునిగా చూపించిన, షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన ఒక మిస్సింగ్ కేసులో, అతన్ని అనుమానితునిగా పరిగణికుండా ఉండేందుకు మరియు అతన్ని తదుపరి వేధించకుండా ఉండేందుకు గాను లంచంగా రూ.50,000/-  డిమాండ్ చేసి….

నీటిపై తేలుతూ గుర్తుతెలియని శవం లభ్యం

ChenethaTV- Boinapally news:  రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి గ్రామ శివారులోని వరద కాలువ గేట్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తి శవము నీటిపై తేలుతూ కనిపించడంతో సమాచారం అందించడంతో ఎస్ఐ పృధ్వీధర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు.మృతి….

విద్యార్థి మూడవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య

ChenethaTV- Anatapur news: అనంతపురం నగర సమీపంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి మూడవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. నగర శివారులోని సోమలదొడ్డి వద్ద ఉన్న నారాయణ కళాశాలలో బత్తలపల్లి మండలం రామాపురంకి….

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు,బరిలో 699 మంది అభ్యర్థులు

ChenethaTv- Delhi news: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు 22.01.2025 తో ముగిసింది. ఈ క్రమంలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల కోసం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఈ సారి మొత్తంగా….