Latest Posts

కన్నప్ప సినిమాను బహిష్కరించాలని ఆందోళన

ChenethaTV- Guntur news: గుంటూరులో మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా బహిష్కరించాలని, బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆందోళనకు దిగిన బ్రాహ్మణ సమాజం. నగరమంతా కన్నప్ప సినిమాకు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వేసి నిరసన తెలిపిన బ్రాహ్మణ సమాజం సభ్యులు…..

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ChenethaTV- Naidupeta news: నాయుడుపేట రైల్వే స్టేషన్ లో 06.06.2025 అర్ధరాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తి చెన్నై నుండి డిల్లీ వెళ్ళుతున్న చంపాలాపూర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు పై అడ్డుగా నిలబడటంతో ఎక్స్ప్రెస్ రైలు డీ కొన్ని అక్కడ అక్కడే….

మూడేళ్ల బాలికపై అత్యాచారం, నిందితుడు ఎన్‌కౌంటర్

ChenethaTV- Lucknow news: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఆలంబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం జరిగింది, ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉంది.  అక్కడ ఆమెకు చికిత్స కొనసాగుతోంది. మరోవైపు బాలికపై అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు పోలీసుల….

బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్

ChenethaTV- Jillela news: 05.06.2025 రోజున బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా అరికట్టడానికి జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది నిర్వహించే వాహనాల ఎంట్రీ రికార్డ్ లను పరిశీలించి,చెక్ పోస్ట్….

మచిలీపట్నంలో ఏసీబీ అధికారులు దాడులు

ChenethaTV- Machilipatnam news: కృష్ణాజిల్లా ఫారెస్ట్ ఆఫీస్ మచిలీపట్నం కార్యాలయంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న జయప్రకాష్ 03.06.2025 న 18 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.  పట్టుబడ్డ ఉద్యోగిపై ఏసీబీ అధికారులు….

తండ్రిని చంపిన తనయుడు

ChenethaTV- Sircilla news: చందుర్తి మండలం మరోసారి ఉలిక్కిపడింది. కొద్ది రోజుల క్రితం మండల కేంద్రానికి చెందిన మల్లవ్వ అనే మహిళ హత్యను మరిచిపోకముందే మండలంలో మరో హత్య. మండలంలోని దేవుని తండాకు చెందిన జాటోత్ తిరుపతి అనే వ్యక్తి హత్యకు….

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్, వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు

ChenethaTV- Andhra Pradesh news: ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాబట్టి తాము అందిస్తున్న సూచనల్ని పాటించాలని మంత్రి కొలుసు పార్ధసారధి ప్రకటించారు…..

ప్రపంచ సుందరి మిస్ థాయిలాండ్

ChenethaTV- Hyderabad news: హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీల్లో మిస్ థాయిలాండ్ ఒపల్ సుచత చువంగ్ ప్రపంచ సుందరి టైటిల్ ను కైవసం చేసుకుంది. మొత్తం 110 దేశాలకు చెందిన భామలు పోటీలో పాల్గొన్నారు. అందులో….

ఏలూరు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

ChenethaTV- Eluru news: జిల్లా కలెక్టరేట్ లో పని చేస్తున్న నలుగురికి కోవిడ్ పాజిటివ్. హోం ఐసొలేషన్ లో ఉన్న నలుగురు. కలెక్టరేట్ లో పనిచేసే అందరికీ కరోనా పరీక్షలు చేసిన వైద్యులు.  4 రోజుల క్రితం శాంతినగర్ లో ఇద్దరు….

రైతు కంట క”నీరు”

ChenethaTV- Bhupalapalli news:  తుఫాన్‌ ప్రభావంతో మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడం రైతులకు శాపంగా మారింది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆర  బోసిన….