Latest Posts

అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్

Chenetha TV-జమ్ముకాశ్మీర్ news: రాష్ట్రంలో కురుస్తున్న వర్షా ల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారు లు 06.07.2024 న ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేసినట్టు….

కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

ఖబర్దార్ కౌశిక్ రెడ్డి…–దళిత బహుజన నాయకుల హెచ్చరిక. Chenethatv, Chigurumamidi: హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి జిల్లా పరిషత్ సమావేశములో మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ పై చేసిన అనుచిత….

ఉత్తర ప్రదేశ్ లో భోలే బాబా సత్సంగ్ లో తొక్కిసలాట

ఉత్తర ప్రదేశ్ లో భోలే బాబా సత్సంగ్ లో తొక్కిసలాట ఈ తొక్కిసలాటలో 27 మంది మృతి Chenethatv, Uttara Pradesh:యూపీలోని హాథ్రస్ జిల్లా రతిభాన్పూర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఒక్కసారిగా భక్తులు ఎగబడటంతో….

ప్రభుత్వ పాఠశాలల్లో క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

సోమవారం రోజున జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. Chenethatv, Mahabubabad:ఈ తనిఖీలలో బాగంగా కేసముద్రం హై స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్, అలాగే కల్వల గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్,….

మైనర్లు వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులే: డీఎస్పి

ChenethaTV, Vemulawada: మైనర్లు వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులేనని వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.నెంబర్ ప్లేట్ ట్యాపరింగ్ చేసిన, సగం నెంబర్ ప్లేట్ కలిగి ఉన్న వాహనదారులపై క్రిమినల్ కేసులే తప్పవని హెచ్చరించారు. మద్యం త్రాగి….

నేడే T20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు

Chenethatv, Hyderabad: ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ జూన్ 29న భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగ నుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఇరు జట్ల మధ్య టైటిల్ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్‌ను ఓడించి టీమిండియా సెమీఫైనల్‌కు….

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్గ్నం.

Chenethatv, Avanigadda: అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది ఈ ఘటనలో ఓ కుటుంబ సభ్యులు నిరాశ్రయులైయ్యారు.అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో చేబ్రోలు వినయ్ అనే వారి ఇల్లు గురువారం రాత్రి సుమారు….

బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి కూతురు

జగిత్యాల జిల్లా : సారంగాపూర్ మం. అర్పపెల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి కూతురు..అర్పపల్లి కి చెందిన బొండ్ల మౌనిక కు తన భర్త తో నిన్న రాత్రి గొడవపడి మనస్తాపం తో కూతురు తో….

భార్యను చున్నీతో ఉరేసి చంపిన భర్త

Chenethatv, Bhoopalapalli: వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న భర్త భార్యను చున్నీతో ఉరేసి చంపాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా ఆకుదారివాడ గ్రామంలో జరిగింది. మల్హర్‌ మండలం అనుసాన్‌పల్లికి చెందిన ఇస్లావత్‌ సుమత(30)ను 2016లో ఇస్లావత్‌ హతిరాంకు ఇచ్చి పెళ్లి చేశారు…..

బంగారం స్వచ్ఛత ఎలా చూస్తారో తెలుసా?

Chenethatv, Hyderabad: బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. స్వచ్ఛమైన మేలిమి బంగారాన్ని 24 క్యారెట్లుగా చెబుతారు. ఇది 99.9 శాతం బంగారం ఉంటుంది. ఇక ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో 91.6 శాతం బంగారం మిగిలిన రాగి….