ChenethaTV- Nalgonda news: ఫిర్యాధుదారుని బంధువుకు సంబంధించిన కల్యాణలక్ష్మి దరఖాస్తును విచారించి, ప్రాసెస్ చేసి, సంబంధిత అధికారులకు పంపించడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.10.000/- లంచం డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.5000/- తీస్కుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నల్గొండ జిల్లా డిండి….