ChenethaTV- Visakhapatnam news: విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని దొంతలవారి కల్లాలు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఫ్రిడ్జ్ డోర్ తీయడంలో విద్యుత్ షాక్ తగలడంతో దశవంతు (14) అనే బాలుడు మృతి చెందాడు ఆనందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న….
ChenethaTV- Kaleswaram news: పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించిన అనంతరం ఆయన….
ChenethaTV- Warangal news: పదవి ఇప్పిస్తానని చెప్పి అత్యాచారయత్నానికి పాల్పడిన కార్పొరేటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు. 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ మహిళా నేతపై అత్యాచారయత్నానికి పాల్పడగా ఆమె బ్లౌజ్….
ChenethaTV- Sircilla news: తెలంగాణ ప్రభుత్వ (గౌరవ సెక్రెటరీ) ఆదేశాల ప్రకారం బడిబాటలో భాగంగా ప్రతి శుక్రవారం పట్టణ కూడలి వద్ద సమావేశం ఏర్పాటు చేయాలని వారి ఆలోచన అనుకూలంగా బడిబాటలో భాగంగా 16.05.2025 న జడ్పీహెచ్ఎస్ బాయ్స్ శివనగర్ ప్రధానోపాధ్యాయులు….
ChenethaTv- Sircilla news: తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యుడు, ప్రముఖ సాహితీవేత్త డా. చిటికెన కిరణ్ కుమార్ బుక్ ఆఫ్ రికార్డు అందుకున్నారు…..
ChenethaTV- Suryapet news: సూర్యాపేట పట్టణం శ్రీ శ్రీ నగర్ నందు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి AR అదనపు ఎస్పి జనార్ధన్….
ChenethaTV- Bharat news: పాక్ అదుపులో ఉన్న BSF జవాన్ పూర్ణమ్ కుమార్ షాను ఆ దేశం తిరిగి భారత్కు అప్పగించింది. అటారీ-వాఘా బార్డర్ ద్వారా మనదేశానికి పంపింది. APR 23, 2025 న తమ సరిహద్దులోకి అనుకోకుండా ప్రవేశించిన జవాన్ను….
ChenethaTV- Mahabubabad news: మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, కురవి గేట్ ప్రాంతాలలో ఎండుగంజాయి రైళ్ళ ద్వారా సరఫరా చేస్తున్నారనే విశ్వసనీయసమాచారం మేరకు విస్తృత సోదాలు నిర్వహించారు. మహబూబాబాద్ లోని కురవి గేట్….
ChenethaTV- Karimnagar news: శాతవాహన విశ్వ విద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో రెండవ సెమిస్టరు మరియు ఆరవ సెమిస్టర్ పరీక్షల ప్రణాళిక విడుదల చేశారు. పరీక్షలు 19-05-2025 నుండి 30-05-2025 వరకు జరుగుతాయని తెలిపారు…..
ChenethaTV-Manthani news: జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అర్హతల ఆధారంగా సరైన పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. 10.05.2025 న మంథని మండలంలో పుట్టపాక గ్రామంలో భూ నిర్వాసితుల సమావేశంలో జిల్లా కలెక్టర్….