Tag: andhra pradesh

అసమాన ఆస్తుల కేసులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు

ChenethaTV- Karimnagar news: కరీంనగర్ జిల్లా చొప్పదండిలో గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు శిబిరం, డివిజన్ నెం-8 లోని నీటిపారుదల & వాణిజ్య ప్రాంత అభివృద్ది శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, నూనె శ్రీధర్ పైన అసమానఆస్తులకేసు ను నమోదు చేసిన తెలంగాణ….

ప్రతిభ కనబర్చిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

ChenethaTV- Sircilla news: రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ జిల్లాలోని 13 మండలాలకు చెందిన 10 వ తరగతి, ఇంటర్మీడియట్ లలో మంచి ప్రతిభ కనబర్చిన ఆర్యవైశ్య విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఇట్టి….

బస్ పాస్ రేట్లను పెంచిన తెలంగాణ ఆర్టీసీ

ChenethaTv-Hyderabad news:  తెలంగాణలో ప్రజలకు మరోసారి ఆర్డినరీ వాహన రవాణా రంగంలో ఖర్చు భారమైంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) బస్ పాస్ రేట్లను భారీగా పెంచింది. కొత్త బస్ పాస్ ధరలు 09.06.2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ….

కన్నప్ప సినిమాను బహిష్కరించాలని ఆందోళన

ChenethaTV- Guntur news: గుంటూరులో మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా బహిష్కరించాలని, బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆందోళనకు దిగిన బ్రాహ్మణ సమాజం. నగరమంతా కన్నప్ప సినిమాకు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వేసి నిరసన తెలిపిన బ్రాహ్మణ సమాజం సభ్యులు…..

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ChenethaTV- Naidupeta news: నాయుడుపేట రైల్వే స్టేషన్ లో 06.06.2025 అర్ధరాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తి చెన్నై నుండి డిల్లీ వెళ్ళుతున్న చంపాలాపూర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు పై అడ్డుగా నిలబడటంతో ఎక్స్ప్రెస్ రైలు డీ కొన్ని అక్కడ అక్కడే….

బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్

ChenethaTV- Jillela news: 05.06.2025 రోజున బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా అరికట్టడానికి జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది నిర్వహించే వాహనాల ఎంట్రీ రికార్డ్ లను పరిశీలించి,చెక్ పోస్ట్….

మచిలీపట్నంలో ఏసీబీ అధికారులు దాడులు

ChenethaTV- Machilipatnam news: కృష్ణాజిల్లా ఫారెస్ట్ ఆఫీస్ మచిలీపట్నం కార్యాలయంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న జయప్రకాష్ 03.06.2025 న 18 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.  పట్టుబడ్డ ఉద్యోగిపై ఏసీబీ అధికారులు….

తండ్రిని చంపిన తనయుడు

ChenethaTV- Sircilla news: చందుర్తి మండలం మరోసారి ఉలిక్కిపడింది. కొద్ది రోజుల క్రితం మండల కేంద్రానికి చెందిన మల్లవ్వ అనే మహిళ హత్యను మరిచిపోకముందే మండలంలో మరో హత్య. మండలంలోని దేవుని తండాకు చెందిన జాటోత్ తిరుపతి అనే వ్యక్తి హత్యకు….

తిరుపతిలో అధునాతన బస్టాండ్

ChenethaTV- Tirupati news: తిరుపతిలోని తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్నీ సౌకర్యాలు ఒకేచోట లభించేలా తిరుపతిలో కొత్త బస్టాండ్ రాబోతోంది.ప్రస్తుత బస్టాండ్ స్థానంలోనే అత్యాధునిక అల్ట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. భక్తులకు….

యుగాంతానికి కౌంట్ డౌన్ స్టార్ట్? హెచ్చరించిన శాస్త్రవేత్తలు

Chenetha- USA news: భూమి వైపు ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతూన్న చర్చ ఇదే. కొంతమంది సైంటిస్టులు కూడా యుగాంతం జరిగే చాన్స్ ఉందని స్పష్టం చేస్తున్నారు. భూమి వైపు 2003H4 అనే గ్రహశకలం అత్యంత వేగంగా….