ChenethaTv- Delhi news: ఢిల్లీ ఎన్నికల ఫలితాల మధ్య బిజెపి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X లో బీజేపీ ఢిల్లీకి వస్తుంది అనే కొత్త పోస్టర్ ను షేర్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా08.02.2025 సాయంత్రం ఏడు గంటలకు….
ChenethaTV- Mahabubabad news: వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ టౌన్ సీఐ దేవేందర్. 08.02.2025 న డబల్ బెడ్ రూం ఏరియా వద్ద టౌన్ ఎస్.ఐ విజయ్ సిబ్బంది తో కలసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమాస్పద్ధంగా ఇద్దరు గంజాయి అమ్ముటకు ప్రయత్నిస్తున్న వారు….
ChenethaTV- Hyderabad news: వైద్య శాస్త్రంలోనే అరుదైన సంఘటన హైదరాబాద్లో జరిగింది. సోమాలియాకు చెందిన యువకుడికి చిన్నప్పుడు సున్తీ కారణంగా ఇన్ఫెక్షన్ సోకి పురుషాంగం తొలగించారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా తిరిగి పొందేందుకు ఫలితం దక్కకపోవడంతో.చివరికి హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని….
ChenethaTv- Mahabubabad news: మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 06.02.2025 ఉదయం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది, 06.02.2025….
ChenethaTV- Bhadradri Kothagudem news: జిల్లా కేంద్రం కొత్తగూడెంలో గత కొన్ని నెలలుగా కాళ్లకు ఇన్ఫెక్షన్ అయి, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఫుట్ పాత్ మీద జీవనం సాగిస్తున్న వృద్ధుడు బాబూరావు. అతని దుర్భర జీవితాన్ని, కాళ్లకు ఇన్ఫెక్షన్ అయి అతను….
ChenethaTV- Jagityal news: గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామ శివారు లో బైక్ ను తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన ఎస్సై శ్వేత కారు. స్పాట్స్ లోనే ఎస్సై శ్వేత మృతి చెందినట్లు నిర్ధారణ. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల ఆస్పత్రికి….
ChenethaTV- Hyderabad news: త్యాగరాయ గాన సభకు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్న ఆచార్య కొలకలూరి ఇనాక్,, డా. చిటికెన కిరణ్ కుమార్, డా.నాగేశ్వరం శంకరం, తేది 04.02.2025 రోజున సాయంత్రం 5 గంటలకు త్యాగరాయ గాన సభ హైదరాబాద్ లో కందాళ….
ChenethaTV- Suryapet news: తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని దూరజ్పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 01.02.2025 న నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు….
ChenethaTv- Mahabubabad news: మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా నాలుగేండ్ల పాటు తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొలి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకరన్న ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో….
ChenethaTV- Tanuku news: తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో 31.01.2025 చోటుచేసుకుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు…..