Latest Posts

విద్యార్థి మూడవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య

ChenethaTV- Anatapur news: అనంతపురం నగర సమీపంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి మూడవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. నగర శివారులోని సోమలదొడ్డి వద్ద ఉన్న నారాయణ కళాశాలలో బత్తలపల్లి మండలం రామాపురంకి….

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు,బరిలో 699 మంది అభ్యర్థులు

ChenethaTv- Delhi news: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు 22.01.2025 తో ముగిసింది. ఈ క్రమంలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల కోసం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఈ సారి మొత్తంగా….

ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి

ChenethaTV- Palnadu news: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి యువకుడు బలి అయ్యారు.ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కనుపోలు ఉదయ్ కిరణ్ (32) .ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్ లలో పది లక్షలకు పైగా పోగొట్టుకున్నట్లు సమాచారం…..

అన్నీ కటింగ్‌లు, కటాఫ్‌లే, కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు

ChenethaTV- Hyderabad news: కాంగ్రెస్ ప్రభుత్వంపై తొలి నుంచి బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇలా కాంగ్రెస్ ఇచ్చిన….

నేటి నుంచి కొమురవెళ్లి మల్లన్న జాతర

ChenethaTV-Komuravelli news: కొంగు బంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి జాతర జనవరి 19, 2025 నుంచి ప్రారంభం కానుంది. అయితే, సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ప్రారంభమై ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు ముగియనుంది. సుమారు రెండున్నర….

అదనపు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ పట్టుకుంది

ChenethaTV- Nalgonda news: ఫిర్యాధుదారుని బంధువుకు సంబంధించిన కల్యాణలక్ష్మి దరఖాస్తును విచారించి, ప్రాసెస్ చేసి, సంబంధిత అధికారులకు పంపించడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.10.000/- లంచం డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.5000/- తీస్కుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నల్గొండ జిల్లా డిండి….

ప్రభుత్వ కార్యాలయంపై దాడి, నిందుతులకు జైలు శిక్ష

ChenethaTV- Konraopet news: ప్రభుత్వ కార్యాలయంపై దాడి కేసులో నిందుతులకు గతంలో జైలు శిక్ష విధించగా, ఆ తీర్పుపై కోర్టులో అప్పీల్ చేసుకోగా జిల్లా న్యాయమూర్తి గారు అట్టి అప్పీల్ ని తిరస్కరించి శిక్ష విధించినట్లు కొనరావుపేట ఎస్.ఐ ఒక ప్రకటనలో….

కుంభమేళా పై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం, యూపీ సీఎం యోగి

ChenethaTV- Uttar Pradesh news: ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో చలితీవ్రతతో 11 మంది చనిపోయారని సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలిని….

మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టు షాక్?

ChenethaTV- Hyderabad news:  ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది, హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో SLP వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టు….

సంక్రాంతి పండుగహరిదాసు ప్రత్యేకత

ChenethaTV- Bharat news: సంక్రాంతి పండుగ నాడు హరినామ కీర్తనలు చేస్తూ, కథాగానం చేస్తూ ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో ఇంటికి వస్తాడని ప్రతీతి. ఆయన తల మీద….