Latest Posts

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

Chenethatv_palvancha: పాల్వంచ కార్పొరేషన్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్వంచ డీఎస్పీ సతీశ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు, జూలూరుపాడు మండలానికి చెందిన ముగ్గురు యువకులు మద్యానికి బానిసై ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు…..

బీచ్‌లో యువతిపై అత్యాచారం, నిందితులు అరెస్ట్

ChenethaTV- Odisha news: ఒడిశాలోని గోపాల్‌పూర్ బీచ్‌లో యువతిపై ప్రియుడి కళ్లముందే 10 మంది అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మొదట ఏడుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మిగిలిన వారిని అరెస్టు చేశారు. వారు రాష్ట్రం విడిచి పారిపోవడానికి….

రెండు విడతల్లో కుల-జనగణన గెజిట్ విడుదల

ChenethaTV- New Delhi news: 15 ఏళ్ల తర్వాత దేశంలో జన గణన జరగనుంది. దీనికి సంబంధించింది కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 1948 జనాభా లెక్కల చట్టం (1948లో 37)లోని సెక్షన్ 3 ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుంటూ….

వేములవాడలో 144 సెక్షన్

ChenethaTV- Vemulawada news: ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణంలో భద్రతా చర్యల భాగంగా పోలీస్ శాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. బ్రిడ్జి నుండి వేములవాడ రాజన్న ఆలయం వరకు కూల్చివేతల కార్యక్రమాన్ని శాంతియుతంగా, అడ్డంకులు లేకుండా చేపట్టేందుకు BNSS సెక్షన్….

సిరిసిల్ల జిల్లాలో భూ వివాదంతో కత్తిపోట్ల కలకలం

ChenethaTV- Sircilla news: సిరిసిల్ల మున్సిపల్ పరిధి చంద్రంపేటలో భూవివాదం, కత్తిపోట్ల కలకలానికి దారితీసింది. కొలకాని అంజయ్య, కొలకాని శ్రీనివాస్ కుటుంబాల మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తున్న భూతగాదా. ఈ ఘర్షణలో కొలకాని శ్రీనివాస్, కొలకాని అంజయ్య కుమారుడైన పర్షరాములుపై….

ఎయిర్పోర్ట్లో రూ.3.8 కోట్ల గంజాయి సీజ్

ChenethaTv- Chennai news: చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఇద్దరు ప్రయాణికులు గంజాయి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.గంజాయిని ఆహార పదార్థాల్లో పెట్టి తరలిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. దీని విలువ సుమారు రూ. 3.8 కోట్ల విలువై ఉంటుదన్నారు. నిందితులు….

కుసుమరామయ్య ఉన్నత పాఠశాలలో భారీగా విద్యార్థుల చేరిక

ChenethaTV- Sircilla news: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల, సిరిసిల్ల ఉపాధ్యాయ బృందం 13.06.2025 రోజు బివై నగర్ ప్రాథమిక పాఠశాలని సందర్శించి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే నాణ్యమైన విద్య అందుతుందని….

అసమాన ఆస్తుల కేసులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు

ChenethaTV- Karimnagar news: కరీంనగర్ జిల్లా చొప్పదండిలో గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు శిబిరం, డివిజన్ నెం-8 లోని నీటిపారుదల & వాణిజ్య ప్రాంత అభివృద్ది శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, నూనె శ్రీధర్ పైన అసమానఆస్తులకేసు ను నమోదు చేసిన తెలంగాణ….

ప్రతిభ కనబర్చిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

ChenethaTV- Sircilla news: రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ జిల్లాలోని 13 మండలాలకు చెందిన 10 వ తరగతి, ఇంటర్మీడియట్ లలో మంచి ప్రతిభ కనబర్చిన ఆర్యవైశ్య విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఇట్టి….

బస్ పాస్ రేట్లను పెంచిన తెలంగాణ ఆర్టీసీ

ChenethaTv-Hyderabad news:  తెలంగాణలో ప్రజలకు మరోసారి ఆర్డినరీ వాహన రవాణా రంగంలో ఖర్చు భారమైంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) బస్ పాస్ రేట్లను భారీగా పెంచింది. కొత్త బస్ పాస్ ధరలు 09.06.2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ….